కొత్త డీఎస్పీ పావనిని కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.

0
70

అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి రాఘవ రాయల్, జనసేన నాయకుడు జనార్ధన రాయల్, మదనపల్లె టీడీపీ నాయకురాలు శ్యామల రాయల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, లా అండ్ ఆర్డర్ గురించి డీఎస్పీతో చర్చించినట్లు రాఘవ రాయల్ తెలిపారు. ఈ సమావేశం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో జరిగింది.

Search
Categories
Read More
Telangana
దళారులను నమ్మి మోసపోవద్దు......!
*దళారులను నమ్మి మోసపోవద్దు....*  - *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*  -...
By Gujile Ramu 2026-05-15 12:12:32 0 52
Telangana
నిజామాబాద్: వ్యాభిచార గ్రుహలపై ccs ప్లోస్ దాడి
నిజామాబాద్: జిల్లాలోని గాయత్రినాగర్లో ఉన్నా వ్యాభిచార గ్రుహలపై సిసిఎస్ టిమ్ పోలీసులు ధాడిచే...
By Sadaq Sadaq 2026-03-28 18:39:26 0 180
Madhya Pradesh
Kuno National Park Welcomes Five New Cheetahs Into the Wild
Five more cheetahs flown in from Botswana have officially been released into the free-ranging...
By Dunna Jessicaruth 2026-05-18 07:09:51 0 32
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com