ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానం/

0
244

 భారత్ అవాజ్ మీడియా. కరీంనగర్ జిల్లా లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయం గా ముందుకు సాగుతూ కార్పొరేట్ లెవల్లో విద్యను అందిస్తున్నామంటూ గొప్పగా చెప్పుకునే విద్యాసంస్థలు దారుణాలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ప్రకారం విద్యా సంవత్సరం ఆఖరీ సంవత్సరిక పరీక్షలకు కొన్ని కార్పొరేట్ పాఠశాలలు వారి ఇష్టానుసారంగా వారి పాఠశాలలో విద్యాపకులతో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసుకొని వారికి అనుకూలంగా ఎక్సమ్ పెట్టుకొని పిల్లలను వారీ తల్లిదండ్రులను మోసపూరితానికి గురిచేస్తున్నారు .వీటిపై జిల్లా విద్యాధికారి స్పందించి వెంటనే వారిపై తగినచర్యలు తీసుకోవాలని భారత్ అవాజ్ న్యూస్ రిపోర్టర్ తో  టీ.సదానందం ఈ కథనాన్ని ప్రచూరించినది. 

Search
Categories
Read More
Telangana
Hyderabad Badangoet bjp leader suicide
బడంగ్‌పేట్ బీజేపీ నాయకుడు ఆత్మహత్య హైదరాబాద్: బడంగ్‌పేట్ సర్కిల్‌కు చెందిన బీజేపీ...
By G k Nookala 2026-04-15 09:44:29 0 196
Andhra Pradesh
బోయకొండ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య
చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల...
By Kothuru Murali 2026-04-07 05:35:04 0 135
Telangana
వర్షపు నీటికి అడ్డుగా ఉన్న పైపులు : తొలగించిన రైల్వే అధికారులు
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  కృషితో అల్వాల్ ఆదర్శనగర్...
By Sidhu Maroju 2025-09-26 08:49:23 0 259
Telangana
ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,
మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో...
By Bittu Bittu 2026-04-29 12:23:34 0 549
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com