కంచి కామకోటి పీఠాధిపతులు ఆశీస్సులు పొందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
150

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కాంచీపురం లోనే కంచి కామకోటి పిఠాని సందర్శించి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి వద్ద ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా మంత్రిగారు పీఠంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో పాల్గొని మహాస్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు మహాస్వామి వారు మంత్రి గారిని ఆశీర్వదిస్తూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆరోగ్యం ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు మంత్రిగారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక శక్తి మనిషికి ధైర్యం దిశను ఇస్తుందని మహాస్వామి వారి ఆశీస్సులు పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు మంత్రి గారి అనుచరులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా...
By Boiena Rajesh 2026-03-23 10:58:54 0 160
Telangana
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
By Dodla Nagaraju 2026-03-25 07:42:07 0 297
Andhra Pradesh
విదేశీ అధ్యక్షులను పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దుర్గ గుడి అర్చకులు
*దుర్గ గుడిలో ప్రత్యేక* *పూజలు చేసిన*   *మారిషష్ దేశఅధ్యక్షులు* *ధర్మంబీర్*  ...
By Rajini Kumari 2026-01-05 11:43:59 0 179
Andhra Pradesh
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం.. 21 మంది మృతి
  కాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో తీవ్ర విషాధం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం...
By BABJI DADALA 2026-02-28 14:45:04 0 349
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com