వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు వై. ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా.
Posted 2026-04-02 10:17:01
0
190
ఎమ్మిగనూరులో మంత్రాలయం వై. బాలనాగిరెడ్డి కుమారుడు వై.ధరణి రెడ్డి జన్మదిన సందర్భంగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సుమారు 300 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అభిమానులు మాట్లాడుతూ మాకు చాలా సేవలు అందించాడని చాలా ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్నటువంటి పేద విద్యార్థులకు ప్రజలకు చాలా మంచి చేశాడని ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధరణి రెడ్డి అభిమానులు బాలనాగిరెడ్డి అభిమానులు పాల్గొనడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్: మండుతున్న ఎండలు
ఎండ తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్త వహించండి!
వేసవి తాపం మరియు వడదెబ్బ నుండి మనల్ని మనం...
మంచిర్యాల్: అంగనివాడు వైపు.. అడుగు బంగారి భవిష్యత్తు.. బాట
అంగనివాడి వైపు చిన్నారులు వేసే అడుగు వారి బంగారి భవిష్యత్ కి బాటాని మంచిర్యాల్ జిల్లా ...
Community Policing Builds Trust Between Karnataka Police and Public
Karnataka Police follows community policing to build public trust. Monthly ‘Police Meet...
కరీంనగర్ : మహిళను గుడ్డలతో నరికారు...!
కరీంనగర్ లోని వావిలాలపల్లిలో సుధా అనే మతిస్థిమితం లేని మహిళ తన నివాసంలో అనుమానాస్పద...
విధ్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నికి అహుతి అయిన ఇల్లు - సర్వం కోల్పోయిన కుటుంబం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె.అన్నవరం గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం...