మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ

0
143

కర్నూలు :  దేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య  విగ్రహాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చెప్పిన విలువలను యువత పాటించాలని కోరడం జరింగింది. యువతీ యువకులు ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సతీష్ కుమార్ కర్నూలు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు , కార్యకర్తలు పాల్గొన్నారు

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com