ప్రజా పాలన-ప్రగతి పాలన మండల స్థాయి సమావేశం

0
109

భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి తేదీ 16.04.2026 చిలుకూరు మండల కేంద్రంలోని రైతు వేదిక లో ప్రజా పాలన ప్రగతి పాలన 100 రోజుల పాలన, మండల స్థాయి సమావేశం లో MPDO ముక్కపాటి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖ అధికారులు తో మాట్లాడుతూ, పరిశుభ్రత, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు , ప్రతి ఒక్కరికి పథకాలు అమలు అయ్యేలా, చూడాలని అధికారులను, ప్రజా ప్రతినిధులు, ఉద్దేశించి మాట్లాడటం జరిగింది, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ముక్కపాటి నరసింహారావు, ఎమ్మార్వో ధ్రువ కుమార్, SI హనుమాన్ నాయక్, గ్రామ సర్పంచ్, కొల్లు -పుల్లమ్మ నాగయ్య, MEO గుజ్జుల నర్సిరెడ్డి, మెడికల్ ఆఫీసర్ సుభాష్ మండలంలోని అధికారులు ప్రజాపతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు
వంగవీటి మోహనరంగా కి ఘన నివాళులు బాపట్ల: ది 26-12-2025 వ తేదీ అనగా రేపు శుక్రవారం శ్రీ వంగవీటి...
By Gadiyapudi Narendra 2025-12-26 14:50:45 0 200
Telangana
అంబేద్కర్ విగ్రహం: తిరిగి ప్రతిష్టించకపోతే కేసులు – బక్కి వెంకటయ్య.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్  వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు...
By Sidhu Maroju 2026-04-10 13:02:08 0 162
Bharat Aawaz
Our Mission: From Silence to Strength. .
In a world of noise, the stories that matter most often go unheard. They are lost in remote...
By Bharat Aawaz 2025-07-08 18:42:24 0 1K
Andhra Pradesh
మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.
మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు,...
By Pagadala Venkateswar 2026-04-08 05:45:35 0 100
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 329
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com