మదనపల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే.

0
91

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను స్వయంగా అందజేశారు. వడ్డిపల్లికి చెందిన లక్ష్మీదేవికి రూ. 51 వేలు, సుమిత్రకు రూ. 1, 71,000 అందించారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 7 కోట్లకు పైగా సీఎం సహాయనిధి పంపిణీ చేశామని, తాజాగా రూ. 2.23 లక్షలు అందించామని ఆయన తెలిపారు. ఈ నిధి నిరుపేదలకు వరమని ఆయన అభివర్ణించారు.

Search
Categories
Read More
Madhya Pradesh
पीएम मित्रा पार्क: धार में वस्त्र उद्योग को वैश्विक उड़ान
धार जिले में प्रस्तावित पीएम मित्रा पार्क से राज्य के #वस्त्र_उद्योग को वैश्विक स्तर पर बढ़ावा...
By Pooja Patil 2025-09-11 10:02:20 0 229
Telangana
నిజామాబాద్: వ్రుధాశ్రమం నిర్వాహన పై కాలెక్టర్ అగ్రహం
నిజామాబాద్ జిల్ డిచ్‌పల్లి మండలం రాంపూర్ వృధాశ్రమని కాలెక్టర్ ఇలా త్రిప టి తనిఖిచేషారు....
By Sadaq Sadaq 2026-04-23 10:57:57 1 160
Bharat Aawaz
What constitutes Ragging?
A message for a ragging-free campus. All HEIs are requested to ensure strict compliance with the...
By Bharat Aawaz 2025-07-03 06:22:03 0 1K
Andhra Pradesh
పి పి పద్ధతిలో రోడ్లు వేస్తే ప్రైవేట్ రోడ్లు మారుతాయా మెడికల్ కాలేజీలు అంతే
*Press Release*   *పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం*  ...
By Rajini Kumari 2025-12-17 08:57:47 0 180
Andhra Pradesh
జిల్లాలో ప్రతి మహిళ ఎంటర్ పెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాద్ లక్ష్యం కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*    *జిల్లాలో ప్ర‌తి మ‌హిళ‌...
By Rajini Kumari 2025-12-15 08:14:07 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com