క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు

0
205

క్రీడలతో యువతకు ప్రోత్సాహం - గూడూరి ఎరిక్షన్ బాబు గారు

యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ, NTR కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా యువ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ – క్రీడలతో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, గ్రామీణ క్రీడలకు, యువత ప్రతిభకు ఇలాంటి వేదికలు మరింత అవసరమని పేర్కొన్నా

Search
Categories
Read More
Andhra Pradesh
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు మంత్రి లోకేష్
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్    టీడీపీలో...
By Rajini Kumari 2026-01-27 11:35:19 0 117
Andhra Pradesh
శాంతి భద్రతల కోసమే ‘పల్లెనిద్ర’ – సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట పోలీసు విభాగం వినూత్న కార్యక్రమానికి...
By Ratna Sekhar 2026-02-19 19:07:49 0 491
Andhra Pradesh
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్ల వద్ద పికెట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మద్యం...
By Gadiyapudi Narendra 2025-12-30 17:04:32 0 265
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com