క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు
Posted 2026-01-14 06:14:18
0
256
క్రీడలతో యువతకు ప్రోత్సాహం - గూడూరి ఎరిక్షన్ బాబు గారు
యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ, NTR కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా యువ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ – క్రీడలతో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, గ్రామీణ క్రీడలకు, యువత ప్రతిభకు ఇలాంటి వేదికలు మరింత అవసరమని పేర్కొన్నా
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యువత హుషార్...
తెలంగాణ లో జరుగుతున్న చివరి విడత.. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యూత చాలా హుషారుగా. పాల్గొని తమ ఓటు...
ఏజెన్సీలో వెలుగులు చిమ్మిన గంగారం కేజీబీవీ విద్యార్థిని సువిష్ణ
మహబూబాబాద్, ఏప్రిల్ 29: వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండలంలో, కేజీబీవీ (KGBV) పాఠశాల...
Kerala IT Sector Continues Strong Expansion
Kerala's technology ecosystem continues to expand through the growth of IT parks, startup...
రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో!
Andhra
Chandrababu Naidu Kavali visit schedule
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో...
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన_ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ...