"శాంతి శ్రీనివాసరెడ్డి నిరంతర కృషి.. డోబి ఘాట్ కు మళ్లీ నీటి హర్షం!”

0
146

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. సంబంధిత అధికారులతో పలుమార్లు ప్రాతినిధ్యం వహిస్తూ, నిరంతరం ఫాలోఅప్ చేయడంతో ఆల్వాల్ ధోబీ ఘాట్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బోర్‌వెల్ మరమ్మత్తుల సమస్యకు పరిష్కారం లభించింది.

ఈ రోజు మరమ్మత్తు పనులు విజయవంతంగా పూర్తవడంతో నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. దీంతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో శాంతి శ్రీనివాస్ రెడ్డి కట్టుబాటు మరోసారి స్పష్టమైంది.

ఈ సందర్భంగా స్థానికులు వారి పట్టుదల, చొరవను అభినందించారు.

ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్‌స్పెక్టర్ చందు, వెంకటేష్, శ్రీను, లలిత, రాము, విజయ పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్టీసీ కాంప్లెక్స్లు ఆహ్లాదకరంగా ఉండాలి
పార్వతిపురం జిల్లాలో గల అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలని, ప్రయాణికులకు అన్ని మౌలిక...
By Boiena Rajesh 2026-03-26 14:37:49 0 158
Telangana
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఎక్కువైనా ట్రాఫిక్ చలాన్లు.|
హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు గత ఏడాది రూ.111.81 కోట్లు...
By Sidhu Maroju 2025-12-26 09:19:38 0 159
Andhra Pradesh
ఒక్కరోజు ముందుగానే రామాపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ...
By Benguluri Madhubabu 2026-01-31 04:48:40 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com