స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య

0
121

చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ భారతి ట్రస్ట్ మరియు హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారితో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 2d ఎకో మరి కంటి పరీక్షలు మరియు షుగర్ బిపిమరియు జనరల్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి కావున మన గ్రామ సర్పంచ్ కొల్లపుల్లమ్మ నాగయ్య , గ్రంథాలయ చైర్మన్ గరిన శేషగిరి , ఎడవల్లి పుల్లారావు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,పొందూరు రమేష్ , స్వర్ణ భారతీ ట్రస్ట్ యజమాన్యం, యూత్ లీడర్ మణికంఠ ,వార్డు సభ్యులు అందరూ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
International
Women's Reservation Bill: The Political Game and the Hidden Reality
The implementation of the 2023 'Nari Shakti Vandan Adhiniyam' has sparked a fresh political row....
By Hazu MD. 2026-05-18 09:32:40 0 46
Andhra Pradesh
శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP
మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-02-14 06:32:38 0 122
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 13:05:43 0 105
Andhra Pradesh
సోమవారం కర్నూలు లో ధర్నా !!
కర్నూలు : వైసీపీ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో  , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్...
By Hari Krishna 2025-12-14 12:07:40 0 277
Andhra Pradesh
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్   విజయవాడ:...
By Rajini Kumari 2026-04-19 12:39:33 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com