రెండు రోజులుగా కరెంట్ కష్టాలు

0
106

బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట, ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీ, జగనన్న కాలనీకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేసవిలో రెండు రోజులు విద్యుత్ సరఫరా లేకపోతే ఎలా ఉండేదని విద్యుత్ శాఖాధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లో వోల్టేజీ సమస్య వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని AE సాంబశివరావు చెప్పారు. విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులతో సమరాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి...
By Boya Dasthagiri 2026-04-05 13:50:16 0 199
Andhra Pradesh
సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్
నేడు N.R.& P.M. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా విద్యార్థులకు...
By Vadlamudi NagaVenkat 2026-05-22 05:09:14 0 35
BMA
Artificial Intelligence and the Future of Investigative Journalism
The global journalism landscape is shifting rapidly as newsrooms integrate advanced AI tools for...
By Dunna Jessicaruth 2026-05-20 05:49:19 0 28
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com