సామాజిక న్యాయ శిల్పి అంబేద్కర్‌కు ఘన నివాళులు.|

0
143

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని లోత్కుంట మరియు ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీమ్‌రావ్ అంబేద్కర్  135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, మాధవ్, శ్రీనివాస్ వర్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి గౌరవ నివాళులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, కార్తీక్ గౌడ్, రామ్ మోహన్, అనిల్ కుమార్, మైపాల్ రెడ్డి, చందిల్, సచిన్ తదితరులు పాల్గొని అంబేద్కర్  ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.

జయంతి వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడి, స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ కి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
By BMA ADMIN 2025-05-20 06:54:11 0 3K
Telangana
గ్రేడ్ 2 లో భారీగా బదిలీలు
మెహిదీపట్నం acp గా ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్ కి బదిలీ.. గాజుల రామారం acp గా సుమిత్ర కు పోస్టింగ్.....
By Vadla Egonda 2025-06-21 10:17:50 0 2K
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలు జాకెట్లు
చిత్తూరు జిల ్ ల ా పుంగనూరుల ో ముందస్తు క్రిస్మస ్ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏసుప్రభువును...
By Kothuru Murali 2025-12-24 04:41:23 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com