సామాజిక న్యాయ శిల్పి అంబేద్కర్‌కు ఘన నివాళులు.|

0
169

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని లోత్కుంట మరియు ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీమ్‌రావ్ అంబేద్కర్  135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. 

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్య రెడ్డి, మాధవ్, శ్రీనివాస్ వర్మ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి గౌరవ నివాళులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లికార్జున్ గౌడ్, కార్తీక్ గౌడ్, రామ్ మోహన్, అనిల్ కుమార్, మైపాల్ రెడ్డి, చందిల్, సచిన్ తదితరులు పాల్గొని అంబేద్కర్  ఆశయాలను స్మరించుకున్నారు. ఆయన చూపిన సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.

జయంతి వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడి, స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ కి తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్.
  ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనం: నారా లోకేష్ Andhra Nara Lokesh Slams YSRCP for...
By Pagadala Venkateswar 2026-05-25 04:39:52 0 88
Prop News
From Visibility to Vision: Join the PROPIINN
PROPIINN Is a Real Estate Movement, Not Just a Marketplace Real estate is no longer just about...
By Bharat Aawaz 2025-06-26 05:47:04 0 2K
Andhra Pradesh
మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి....
By Pagadala Venkateswar 2026-03-25 02:54:31 0 169
Andhra Pradesh
నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి...
By Benguluri Madhubabu 2026-03-15 08:29:48 0 208
Telangana
దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం
మత సామరస్యానికి నిదర్శనమే ఈద్ మీలాబ్ మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య పెద్దపల్లి పట్టణంలోని మూన్...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-30 09:31:51 0 976
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com