అంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే : గడ్డం వినోద్ వెంకటస్వామి

0
168

 బెల్లంపల్లి : అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే  పిలుపు

బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి అనంతరం.

బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం మరియు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడారు. 

ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. 

అంబేద్కర్ గారి ఆలోచనలు నేటికీ ప్రస్తుతానికీ మార్గదర్శకాలు. 

యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శ్రీ దావ స్వాతి రమేష్ బాబు గారు, వైస్ చైర్మన్ రగంశెట్టి సత్యనారాయణ గారు, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు మూచర్ల మల్లయ్య , కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల నాయకులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన హైడ్రా.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  గాజుల రామారంలో రూ.4500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి,...
By Sidhu Maroju 2025-09-21 09:22:15 0 265
Andhra Pradesh
మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.
మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్...
By Pagadala Venkateswar 2026-03-08 04:48:23 0 106
Telangana
చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి
  హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ...
By Sidhu Maroju 2025-06-08 14:50:17 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com