అంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన ఎంమ్మెల్యే : గడ్డం వినోద్ వెంకటస్వామి

0
215

 బెల్లంపల్లి : అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలి: ఎమ్మెల్యే  పిలుపు

బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో *డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి అనంతరం.

బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం మరియు బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడారు. 

ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. 

అంబేద్కర్ గారి ఆలోచనలు నేటికీ ప్రస్తుతానికీ మార్గదర్శకాలు. 

యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శ్రీ దావ స్వాతి రమేష్ బాబు గారు, వైస్ చైర్మన్ రగంశెట్టి సత్యనారాయణ గారు, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు మూచర్ల మల్లయ్య , కౌన్సిలర్లు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల నాయకులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
By Pagadala Venkateswar 2026-01-26 12:06:41 0 182
Andhra Pradesh
రాయచోటిలో ఒక్కరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో ఒకరోజు ముందుగానే ప్రారంభమైన పెన్షన్ల జాతర రాయచోటి రూరల్ మండలం చెన్న...
By Benguluri Madhubabu 2026-01-31 04:13:23 0 266
Telangana
నిజామాబాద్ :ముగిసినా ప్రశిక్షణ తారగతులు
రెండు రోజుల ప్రశిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఇన్‌చార్జ్...
By Sadaq Sadaq 2026-05-29 16:39:20 0 91
Andhra Pradesh
చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజ దర్బార్ నిర్వహించిన కలెక్టర్ గారు
ఈరోజు చిత్తూరు కలెక్టర్  ఆఫీసులో కలెక్టర్ గారు ప్రజాదర్బార్ నిర్వహించారు ఇందులో ప్రజలు ...
By Kothuru Murali 2025-12-29 14:22:43 0 184
Telangana
ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లపై అవగాహన సదస్సు
మహబూబాబాద్. డిసెంబర్.27 (భారత్ అవాజ్): జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి కె. శ్రీనివాసరావు...
By Bheeshman King 2025-12-27 12:01:12 0 384
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com