బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం రూ. 16 కోట్లకు చేరిక

0
125

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఆదాయం గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. గత ఏడాది సుమారు 12.19 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఈ ఏడాది 16.30 కోట్ల రూపాయలకు చేరింది. లక్ష కుంకుమార్చన, సేవకార్యక్రమాలు, వేద ఆశీర్వాదం, లఘు దర్శనం, పెద్ద భోగం, హుండీ ఆదాయం, ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. ఆలయ అభివృద్ధికి సహకరించిన భక్తులు, దాతలు, అధికార పార్టీ నాయకులు, ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఆలయ ఉప కమిషనర్ & ఇవో ఏకంబరం కృతజ్ఞతలు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Fashion & Beauty
"Agentic AI" Transforms the Retail Experience
Online shopping is shifting from passive scrolling to highly personalized curation with the rise...
By Dunna Jessicaruth 2026-05-19 07:36:39 0 35
Andhra Pradesh
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-02-28 13:02:03 0 83
Andhra Pradesh
పేదల పొట్ట కొట్టే చర్యలను సహించం: కాంగ్రెస్
పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మురళీ మోహన్ యాదవ్ ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ,...
By Kothuru Murali 2026-01-11 13:09:09 0 131
Andhra Pradesh
Nara Lokesh: తెదేపా కార్యకర్తల కోసం లోకేశ్ ప్రత్యేక చొరవ.. రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ క్యాంప్.
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి...
By Pagadala Venkateswar 2026-03-23 06:06:12 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com