పుంగనూరు: కాలనీలో లోపించిన పారిశుధ్యం

0
72

పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని స్థానిక ప్రజలు ఆదివారం తెలిపారు. కాలనీలో మురికి నీరు, చెత్తతో అవస్థలు పడుతున్నామని, తమ కాలనీ వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. చెత్త ఎక్కువ కావడం వల్ల దోమలు పుట్టుకొచ్చి అనారోగ్యం పాలవుతున్నామని, మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?
కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్ గా తయారు చేస్తారు....
By Mitappaly Shiavji 2025-12-27 06:40:08 0 436
Andhra Pradesh
పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.
పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు....
By Kothuru Murali 2026-01-28 09:36:18 0 125
Andhra Pradesh
యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ
బాపట్ల జిల్లా: యద్దనపూడి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్...
By Gadiyapudi Narendra 2026-01-27 16:15:04 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com