పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం

0
99

*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*

 

ఒడిశా :

ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే 'పంచూడోలా' యాత్ర పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. హోలీ పండుగ తర్వాత 24 గ్రామాల ప్రజలు తమ ఇష్టదైవాలను ఆలయ ఆకృతుల్లోని పల్లకీల్లో ఉంచి, సరస్సు నీటిలో ఊరేగింపుగా మోసుకెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. సుమారు నాలుగు శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా, దైవ విగ్రహాలను సరస్సు మధ్యలో ఉండే మట్టిదిబ్బల వద్దకు చేర్చి ఘనంగా జాతర నిర్వహిస్తారు.

 

Search
Categories
Read More
Telangana
పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్న జనాలు
ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్/హెజ్బొల్లా) మధ్య ప్రధాన యుద్ధాలు...
By Veeresh Kumar 2026-03-24 17:52:33 0 285
Andhra Pradesh
*దూళ్ళ వారి నూతన వస్త్ర బహుకరణ మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల పట్టణం పాత బస్టాండ్ ఏరియా లో గల పూర్ణ ప్యాలెస్ నందు జరుగుతున్న బాపట్ల అసోసియేషన్ సీనియర్...
By Vadlamudi NagaVenkat 2026-03-05 08:55:51 0 315
Telangana
SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..
ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు UPI,...
By Veeresh Kumar 2026-04-01 05:01:55 0 348
Andhra Pradesh
మదనపల్లి లో దినసరి మార్కెట్ టెండర్లు వాయిదా.
మదనపల్లె మున్సిపాలిటీలో 2026–27 ఏడాదికి గాను వారపు సంత, జంతు వధశాల వేలం పాటలు బుధవారం...
By Pagadala Venkateswar 2026-03-12 05:42:02 0 127
Andhra Pradesh
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా...
By Benguluri Madhubabu 2026-04-02 11:11:52 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com