పంచ్ డొల యాత్ర 400 ఏళ్ల నాటి ఆచారం

0
98

*పంచూడోలా యాత్ర... 400 ఏళ్లనాటి ఆచారం!*

 

ఒడిశా :

ఒడిశాలోని చిలకా సరస్సు తీరంలో ఏటా జరిగే 'పంచూడోలా' యాత్ర పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. హోలీ పండుగ తర్వాత 24 గ్రామాల ప్రజలు తమ ఇష్టదైవాలను ఆలయ ఆకృతుల్లోని పల్లకీల్లో ఉంచి, సరస్సు నీటిలో ఊరేగింపుగా మోసుకెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. సుమారు నాలుగు శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారంలో భాగంగా, దైవ విగ్రహాలను సరస్సు మధ్యలో ఉండే మట్టిదిబ్బల వద్దకు చేర్చి ఘనంగా జాతర నిర్వహిస్తారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
నేడే ఫిబ్రవరి 21 రైతు ఉత్సవం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 20,...
By Rajini Kumari 2026-02-20 23:22:13 0 127
Telangana
తల్లితండ్రుల విజ్ఞప్తి నా బిడ్డ కనపడటంలేదు సహాయం చేయండి
న్యూస్ (భారత్ ఆవాజ్ )   11:00 గంటల నుండి కనిపించడం లేదు. 24 గంటలకు పైగా అయింది. అతని తల్లి...
By Midathapalli Kiran Kumar 2026-04-24 13:54:42 0 179
Andhra Pradesh
పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు కుక్క అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది
గురువారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న...
By Kothuru Murali 2026-01-09 12:49:15 0 137
Andhra Pradesh
Anagani Satya Prasad: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్.
Anagani Satya Prasad: రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్...
By Pagadala Venkateswar 2026-02-02 09:51:05 0 110
Andhra Pradesh
పుంగనూరు: నాటు బాంబు కొరికి పాడి ఆవుకు త్రీవ గాయాలు.
పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం, దుర్గ సముద్రం పంచాయతీ, భూటక పల్లె సమీప అటవీ ప్రాంతంలో రైతు...
By Kothuru Murali 2026-01-29 08:47:48 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com