పుంగనూరు: ప్రారంభమైన బీసీ ధర్మదీక్ష
Posted 2026-04-13 08:06:25
0
106
మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్"లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కఠోర దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సోదరులు, ప్రజలు సంఘీభావం తెలిపారు# తురుమురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఒంగోలు శాసనసభ్యులు,
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు
శ్రీ దామచర్ల జనార్ధన్ రావు గారికి...
Maharashtra Healthcare: Adopting the Jan Vishwas Act
The implementation of the Jan Vishwas (Amendment of Provisions) Act, 2026, marks a pivotal shift...
The Human Cost of Big Tech’s AI Pivot
In a sweeping restructuring effort, Meta has laid off roughly 10% of its global workforce,...
ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!
హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు
ఫిట్నెస్ విషయంలో మోదీయే...
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ...