మదనపల్లె : ఆర్ఓ పల్లవికి వరస్ట్ వారెంట్.

0
87

మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్లాన్ అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కేసులో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. దీనిని కోర్టు ధిక్కారంగా భావించి, బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, ఈనెల 30న న్యాయస్థానం ముందు హాజరు పరచాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అరెస్ట్ చేసిన పక్షంలో రూ. 10 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇవ్వవచ్చని కోర్టు పేర్కొంది. 

Search
Categories
Read More
Andhra Pradesh
అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.
మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం,. సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర...
By Yalakala Vasunaidu 2026-03-24 09:04:36 0 214
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు,...
By Chennaiah Kati 2026-01-31 14:29:43 0 237
Andhra Pradesh
శ్మశాన భూమిని కాపాడాలి !!
కర్నూలు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ శ్మశాన భూమి కబ్జా – సీఐడీ విచారణ కోరుతూ...
By Hari Krishna 2025-12-24 00:16:32 0 207
Andhra Pradesh
అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే...
By John Baji 2026-02-11 06:40:27 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com