చింతూరులో ' డ్రోన్ ' నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్
Posted 2026-04-13 05:23:02
0
135
ఆదివారం సరదాగా బయట కూర్చుని మందు కొడదామనుకున్న వారికి డ్రోన్ కెమెరా షాక్ ఇచ్చింది. చింతూరులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 8 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గ్రామ శివార్లలో ఎవరూ చూడటం లేదనుకుని సిట్టింగ్ వేసిన వారిపై డ్రోన్ సహాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ గారు వెల్లడించారు.కేవలం ఈ ఒక్క రోజే కాదు, ఇకపై నిఘా మరింత కఠినంగా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
# Yadagiri
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఈనెల 11న ఆర్ టి ఐ హెచ్ స్టార్ట్ అప్ ఎక్స్పో జాతీయ సాంకేతిక దినోత్సవం కలెక్టర్ లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*
*ఎన్టీఆర్ జిల్లా, మే 09, 2026*
*ఈ నెల 11న...
నాపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటా: ఎంపీ. ఈటెల
సికింద్రాబాద్..కాళేశ్వరం కమిషన్ విషయంలో తనపై బురద చల్లడం సరికాదని,తనపై వచ్చిన ఆరోపణలు నిజమని...
ASC Arjun: విశాఖ రైల్వేస్టేషన్లో పాత నేరస్తుల్ని పట్టించిన రోబో పోలీస్.
Andhra
ASC Arjun Robot Apprehends Repeat Offenders at Visakhapatnam Railway Station
విశాఖ...
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ
ప్రెస్ నోట్
తేదీ: 31.12.2026
జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్లో...