అమెరికాలో బొబ్బిలి మండల వాసి మృతి

0
110

బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో మృతి చెందారు. ఈఏడాది జనవరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అమెరికా వెళ్లాడు. స్నేహితులతో కలిసి శనివారం తన పుట్టినరోజు వేడుకలు చేసుకుని సరదాగా స్నానం చేసేందుకు జలపాతంలో దిగారు. ఈత రాకపోవడంతో జలపాతంలో మునిగి మరణించినట్లు సమాచారం.కుమారుడి మరణంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
కవిత కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్.....
జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు తన పార్టీ పేరు TRS అని పేరు పెట్టారు...
By Gujile Ramu 2026-04-25 11:03:28 0 218
Bharat Aawaz
Bharat Aawaz: India's Voice of Change
Bharat Aawaz: India's Voice of Change Bharat Aawaz isn't just a media platform; it's a movement...
By Bharat Aawaz 2025-07-17 04:58:31 0 3K
Andhra Pradesh
మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.
మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:02:45 0 130
Andhra Pradesh
సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో 10 కోట్లు జమ
సంక్రాంతి నాటికి రైతుల ఖాతాల్లో రూ.10,000 కోట్లకు పైగా జమ స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్‌కు...
By Rajini Kumari 2026-01-14 12:35:49 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com