విద్యుత్ ఆర్టిసన్లకి సంగీభవం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి

0
117

విద్యుత్ ఆర్టిసన్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు గత 5 రోజులుగా మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ విద్యుత్ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి విద్యుత్ ఆర్టిసన్ల, ఆన్ మ్యాండ్ మరియు పీస్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి ABSEB రూల్స్ అమలు చేసి GO 11 ప్రకారం కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్. ఆర్టిషన్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ఆపదలో ఆపద్బాంధవులు : బాధితురాలి కన్నీరు తుడిచిన అల్వాల్ క్రైమ్ టీం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ, విధి నిర్వహణలో అల్వాల్ పోలీసులు మరోసారి...
By Sidhu Maroju 2026-03-14 16:21:34 0 123
Andhra Pradesh
మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు :  కర్నూలు జిల్లా మహిళల భద్రత కు పటిష్ట చర్యలు చేపట్టిన కర్నూలు...
By Hari Krishna 2026-01-23 14:06:55 0 152
Andhra Pradesh
4 లు 6 లు సూపర్ ఓవర్లతో దద్దరిల్లుతున్న నారా లోకేష్ క్రీడా ప్రాంగణం
*ఫోర్లు, సిక్సర్ లు, సూపర్ ఓవర్ లతో దద్దరిల్లుతున్న నారా లోకేష్ క్రీడా ప్రాంగణం*   ...
By Rajini Kumari 2025-12-30 10:25:10 0 173
Kerala
Rahul Mamkootathil’s Separate Seat Sparks Uproar
Suspended Congress MLA Rahul Mamkootathil’s presence in the #Kerala Assembly despite...
By Pooja Patil 2025-09-15 05:05:34 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com