ఆర్ అండ్ బి రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు.

0
133

ప్రత్తిపాడు మండలం,కోయవారిపాలెం గ్రామం నందు ఆర్ & బి రోడ్డు నుండి వినాయకుని గుడి వరకు సిసి రోడ్డు రూ.8 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రారంభోత్సవం మరియు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,గ్రామస్థాయి అధికారులు,అధ్యక్షులు, అభిమానులు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
హనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే
జిల్లాలోని  అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో  కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే ...
By CM_ Krishna 2025-12-28 05:20:20 0 180
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 842
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం పనితీరుపై జగన్ గగ్గోర్లు పెడుతున్నారు: ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
కూటమి ప్రభుత్వం పిపిపి మోడల్ లో ఆసుపత్రులు కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి...
By John Baji 2025-12-23 12:22:22 0 172
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com