మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్

0
149

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి తగిన సూచనలు చేయడం జరిగింది,వేసవి కాలం ప్రారంభంలో ఇదివరకు ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మేయర్ తక్షణమే స్పందించి అగ్ని మాపక సిబ్బందితో మంటలనుఅడుపులోకి తీసుకురావటం జరిగింది.యుద్ధ ప్రాతిపదికన గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి బోర్వెల్ మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పర్యటనలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద ,స్థానిక కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో రెండు బైక్‌లు ఢీకొని యువకుడు మృతి.
మదనపల్లి సమీపంలోని జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శివప్రసాద్...
By Pagadala Venkateswar 2026-03-09 09:11:08 0 109
Kerala
V.D. Satheesan Named Kerala’s 24th Chief Minister
The Congress High Command officially ended ten days of political suspense by naming V.D....
By Dunna Jessicaruth 2026-05-14 09:55:05 0 53
Andhra Pradesh
గుంటూరు వజ్రబాబు వివరణ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు చెప్పట్టే కార్యాచరణ సలహాలు మేరకు చేయడం జరుగును.
వ్యక్తిగతంగా కక్షపూరిత వివాదాస్పదం వ్యాఖ్యలు కు పాల్పడుతున్న కొందరు నాపై అభియోగాలు చేసి కొందరిని...
By KOTESWARARAO KVSR 2026-02-24 13:05:05 0 469
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com