సీఐటీయూ ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిభిరం
Posted 2026-04-11 11:09:48
0
184
మంచిర్యాల : నస్పూర్ ప్రెస్ క్లబ్బు లో ఈనెల 13 వ తేదీన మెగా రక్తదాన శిబిరము జ్యోతిరావు పూలే మరియు అంబేద్కర్ జయంతి సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము నిర్వహించబడుతుంది. కావున సింగరేణి కార్మికులు యువకులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రజలు అన్ని వర్గాల కార్మికులు తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కొరకు రెడ్ క్రాస్ సొసైటీ వారిచే ఈ రక్తదాన శిబిరము నిర్వహించబడుతుంది కావున అధిక సంఖ్యలో పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సరైన సమయంలో వైద్య సేవలు అందక గిరిజన యువత మృతి!
చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు...
: Karnataka PoliceFrontline Heroes Du ring Flood Relief Operations
Content 90 words: During floods and heavy rains, Karnataka Police acts as first responders. They...
M. Janaki IAS: A Visionary Leader in Public Governance
A distinguished IAS officer of the Andhra Pradesh cadre, Shri M. Janaki has earned a reputation...
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్ను వీడియో కాల్లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA...
Chandrababu Naidu: ఏపీలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది: సీఎం చంద్రబాబు.
కుటుంబ నియంత్రణ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు ఏపీ అడుగులు
2047 నాటికి రాష్ట్ర జనాభాలో...