మదనపల్లి: పిల్లల ఆరోగ్యమే భవిష్యత్తు బలం: కలెక్టర్.

0
74

మదనపల్లి జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా పౌష్టికాహారంపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఈనెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, పంచాయితీల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పిల్లల జననం నుంచి రెండు సంవత్సరాల లోపు 1000 రోజులు కీలకమని, ఈ దశలో సరైన పోషకాహారం అవసరమని, పౌష్టికాహారం లోపం పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. జంక్ ఫుడ్, అధిక ఉప్పు-నూనె వినియోగం హానికరమని హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ...
By Sidhu Maroju 2026-03-18 13:48:48 0 177
Andhra Pradesh
పుంగనూరు: సుగాలి మిట్ట అటవీ ప్రాంతం లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, సుగాలిమిట్ట అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆదివారం...
By Kothuru Murali 2026-01-19 12:11:57 0 138
Andhra Pradesh
దుర్గ గుడికి లక్ష విరాళం
*దుర్గగుడి అభివృద్ధికి లక్ష విరాళం*     విశాఖపట్నంలోని మాధురవాడకు చెందిన వంగపండు...
By Rajini Kumari 2025-12-31 10:19:50 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com