సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

0
154

సూర్యాపేట జిల్లా 

 

 

కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

 

హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ప్రమాదానికి గురైన ఇంటర్సిటీ ప్రైవేట్ బస్సు.

 

ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు.

 

ఈ ఘటనలో 16 మందికి గాయాలు వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

 

డ్రైవర్ నిద్ర పోవటం వలన ప్రమాదం జరిగింది అంటున్న ప్రయాణికులు.

 

ప్రమాద సమయంలో డోర్ రాకపోవడంతో వెనక ఉన్న అత్యవసర డోర్ నుండి బస్సు దిగిన ప్రయాణికులు...

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ రహదారి 30 పై పోలీసుల 'మెరుపు' తనిఖీలు !
చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు....
By Shyamala Yadagiri 2026-03-28 04:27:41 0 208
Madhya Pradesh
Cyclonic Circulation Weakens, Madhya Pradesh Rainfall Subsides |
The cyclonic circulation affecting Madhya Pradesh has weakened, leading to reduced rainfall...
By Pooja Patil 2025-09-16 06:30:30 0 164
Andhra Pradesh
ట్రంప్ కు మోడీ బానిస
ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ   Jan 19, 2026,    ట్రంప్‌కు మోదీ...
By Rajini Kumari 2026-01-19 11:36:25 0 128
Telangana
రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది.....
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!    భారత్ ఆవాజ్  న్యూస్: TG: రాష్ట్రంలో...
By Gujile Ramu 2026-05-03 09:59:21 0 104
Telangana
మామిడి పూత కాయ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...ప్రతాప్ సింగ్ మెదక్ జిల్లా ఉద్యహనవన శాఖ అధికారి.
మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలంలోని ఫరీద్పూర్ గ్రామంలో రైతుల పలు మామిడి తోటలను పరిశీలించారు....
By Gangaram Rangagowni 2026-01-19 16:08:41 0 358
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com