చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం
Posted 2026-02-28 11:48:51
0
224
విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం అత్యంత వైభోగంగా జరుపుకున్నారు.సీవీ రామన్ గారు రామన్ అపెక్ట్ దృగ్విషయం కనుగొన్న రోజు అని ప్రధానోపాధ్యాయులు మలుగు వెంకట్రావు గారు చెప్పారు.మూడు వేల అరవై మంది విద్యార్ధిని.విద్యార్థులు .100మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలకు వ్యాచ రచన పోటీలు. క్విజ్ పోటీలు 30మంది పిల్లలు. వకులత్వం. ప్రాజెక్టులు జరిగాయి. ముందుగా సివి రామన్ పోటో కు పూలమాల వేసి ఆయన సాధించిన అంశాలను పిల్లలకు చక్కగా వివరించారు నిత్య జీవితంలో సైన్స్. ఏ ఐ ప్రాధాన్యత గురించి వివరించారు. అనంతరం వివిధ కార్యక్రమాల పోటీలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ లు సంగు శ్రీనివాస రావు. అడ రీ లక్ష్మి హాజరైనారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
అల్వాల్ లో ఘనంగా స్వర్గీయ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
మేడ్చల్ మల్కాజిగిరి...
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది వివిధ రియల్ ఎస్టేట్...
ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద...
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్: ప్రజల ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని...