ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వద్దు

0
99

బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో గురువారం 16వ జనగణన మొదటి విడత హౌస్హోల్డ్ గుర్తింపుపై ఎన్యూమరేటర్లకు,పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది,సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చారు. గ్రామాలలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఇండ్ల గణన చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు.ఇండ్ల గణనలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
సీసీసీ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
మంచిర్యాల : భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి...
By Avunoori Mahesh 2026-04-14 06:01:13 0 166
Andhra Pradesh
తిరుపతి జిల్లాలో ‌ డ్రెంకెన్ డ్రైవ్ కేసు లు మొత్తం 444.
తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి . తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్ని...
By Karapati Gopi 2026-01-01 09:58:23 0 477
Andhra Pradesh
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం.
ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-05-11 06:34:44 0 55
Telangana
దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం
మత సామరస్యానికి నిదర్శనమే ఈద్ మీలాబ్ మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య పెద్దపల్లి పట్టణంలోని మూన్...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-03-30 09:31:51 0 739
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com