పుంగనూరు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వరమ్మ నియామకం, ఘన సన్మానం

0
86

చిత్తూరు జిల్లా పుంగనూరులో భారతీయ జనతా పార్టీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ ఈశ్వరమ్మ నియామకం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు, మల్లికా రాణి మరియు ఇతర శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈశ్వరమ్మ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, ముఖ్యంగా మహిళల సంరక్షణకు, వారికి అందాల్సిన పథకాలను తెలియజేస్తూ పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. భారతీయ శాస్త్రీయ, సాంస్కృతిక, భగవద్గీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసిన కుల సంఘ నాయకులు
సర్వ శాంతి -విశ్వ శాంతి'- ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విశ్వ గురు బసవన్న జయంతి...
By Boya Dasthagiri 2026-04-11 00:36:45 0 114
Telangana
కాలనీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ :   కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం వార్డు 7 పరిధిలోని IOB...
By Sidhu Maroju 2025-09-11 16:14:07 0 283
Telangana
సికింద్రాబాద్ లో ఘనంగా.. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం..|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు రామ మందిరాలలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా శ్రీ...
By Sidhu Maroju 2026-03-27 10:10:54 0 119
Andhra Pradesh
శివాలయంలో స్టోరీ
పుంగనూరు: కట్టకింద శివాలయంల ో సీస ీ కెమెరాలు ధ్వంసం చేస ి చోరీక ి పాల్పడిన గుర్తు తెలియని...
By Kothuru Murali 2025-12-27 17:26:22 0 174
Andhra Pradesh
దోర్నాల పట్టణం లోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణంలో డాక్టర్ డార్మెంటరీ శంకుస్థాపన
దోర్నాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ డార్మెంటరీ కీ టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి...
By Chennaiah Kati 2026-01-07 15:56:46 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com