మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా సింగరేణి జిఎం కార్యాలయంలో కార్మికులకు వ్యాసరచన పోటీలు

0
194

ఈ నెల 11వ తేదీ శనివారం రోజున మహనీయుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీసీ లైజన్ ఆఫీసర్ మరియు శ్రీరాంపూర్ ఏరియా బీసీ & ఓబీసీ ఏరియా కమిటీ నాయకత్వంలో సమావేశం నిర్వహించబడింది,జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహించబడునని .శ్రీరాంపూర్ ఏరియా జి ఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు అన్ని బొగ్గు గనులు మరియు డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన ఆసక్తి గల ఉద్యోగులు ఈ పోటీలో పాల్గొనలని వారు తెలిపారు,పోటీలో విజేతలకు బహుమతులు అందజేయబడునని ,అందరూ సమన్వయంతో పాల్గొని జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని,బీసీ&ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్అసోసియేషన్ తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి జిల్లా కందుకూరు మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సమీక్ష సమావేశం
*ప్రకాశం జిల్లా తేది:29.01.2026*   *ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్...
By Rajini Kumari 2026-01-29 13:44:29 0 264
Telangana
మిస్టరీ డెత్ .... యువకుడు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం...
By Nookapangu Manikanta 2026-05-16 05:25:21 0 56
Andhra Pradesh
ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి
మునగల పాడు కర్నూల్ మండలం ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి...
By mahaboob basha 2025-10-17 11:04:45 0 279
Telangana
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం
అలిండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కమ్మదనం నర్సింహులు, ఏర్పుల దయాకర్...
By Veeresh Kumar 2026-03-26 13:27:04 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com