సీఎం సహాయనిధి: నజమాకు రూ.51 వేల చెక్కు అందజేత
Posted 2026-04-08 07:43:48
0
91
పుంగనూరు పట్టణంలోని 24వ వార్డుకు చెందిన నజమా అనే హార్ట్ స్ట్రోక్ బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ₹51,000 చెక్కును మంగళవారం అందజేశారు. పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ చల్లా బాబు ఆదేశాల మేరకు, టీడీపీ నాయకుడు విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు, 24వ వార్డ్ ఇంచార్జ్ ధర్మతేజ, సులోచన, మైనార్టీ నాయకుడు అఫ్రోజ్ కలిసి ఆమె నివాసంలో ఈ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
కలెక్టరేట్లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు.
మదనపల్లె కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యుల...
ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో...
వైసిపి అధినేత మాజీ సీఎం ప్రెస్ మీట్
*వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్..*
ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై జగన్ ప్రెస్...
శ్రీరామనవమి: గ్రీన్ హార్ట్ సేవా సంస్థ శుభాకాంక్షలు.
మదనపల్లెలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా గ్రీన్ హార్ట్ సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రజలకు...