టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ టు కేడర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కాశినేని మహేంద్ర నాయుడు

0
66

 ఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కసినేని మహేందర్ నాయుడు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అంకితభావంతో సమస్యలు పరిష్కరించి పంపించాలి అని టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు

Search
Categories
Read More
Andhra Pradesh
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త..   ...
By Rajini Kumari 2025-12-17 08:27:13 0 161
West Bengal
EC Trains Officials Ahead of 2026 Assembly Elections |
The Election Commission (EC) has started training ADMs and EROs ahead of the May 2026 assembly...
By Pooja Patil 2025-09-16 04:35:18 0 558
Andhra Pradesh
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం గారి జన్మదిన వేడుకలు
21.12.2025 తాడేప‌ల్లి    - జ‌నం త‌ల‌రాత‌లు మార్చే...
By Rajini Kumari 2025-12-21 08:45:59 0 134
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com