మదనపల్లె: 'జలధార–జలహారతి' 100 రోజుల మిషన్ ప్రారంభం.
Posted 2026-04-07 04:00:08
0
136
అన్నమయ్య జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 'జలధార–జలహారతి' పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను సోమవారం చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లి గొలుసుకట్టు చెరువు వద్ద ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా జూలై 14 వరకు జిల్లాలోని చెరువులు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో చేపట్టిన పనుల వల్ల భూగర్భ జలాలు 5.6 మీటర్లు పెరిగి, తాగునీటి సమస్య 90% పరిష్కారమైందని కలెక్టర్ తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
M. S. Manivannan, IAS: Driving Assam's Development Vision
The Journey Begins
"The true measure of governance is not in policies drafted, but in the lives...
"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్గా సేవలందించిన హైకోర్టు...
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
ప్రిన్సిపల్ కుట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
విద్యార్థుల సమస్యలు పై చిత్తశుద్ధి లేని డీఈఓ ను సస్పెండ్ చేయాలి
విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేని డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరులో స్థానిక ఎంఈఓ...