తాడిపత్రి లో జలధార కార్యక్రమం లో సీఎం

0
21

తాడిపత్రిలో జలధార కార్యక్రమం సీఎం చేస్తుక మీదగా ప్రారంభం అయింది ఈ కార్యక్రమం లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి జేసీ పవన్ కుమార్ రెడ్డి జేసీ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు సీఎం ప్రసంగిస్తూ పలు అంశాలు పై మాట్లాడారు ముఖ్యం గా నీటి సమస్య పరిష్కార దిశగా సానుకూలం గా స్పందించారు . త్వరలో యాడికి గ్రామానికి ప్రభుత జూనియర్ కాలేజ్ వచ్చేలా చేస్తాను అని అలాగే ప్రతి డ్యాం లో నీరు నిలువ ఉండేలా నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ..

Search
Categories
Read More
Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన గుంటూరు జిల్లా పోలీస్ శాఖ.
గుంటూరు  తేదీ 05.02.2026 న తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామం వద్ద, ఎంఎల్ఏ...
By John Baji 2026-02-05 02:42:15 0 171
Andhra Pradesh
దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించిన కేసినేని చిన్ని
*ప్ర‌చుర‌ణార్థం* *28-02-2026*   *దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-28 12:56:30 0 97
Andhra Pradesh
ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ
   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి...
By Mobbu Venkatramana 2026-02-28 07:11:55 0 200
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com