సమస్య విన్న వెంటనే పరిష్కరించే గొప్ప నాయకుడు దొరికారు
Posted 2026-04-04 17:03:03
0
299
వేటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన సర్వోదయ కాలనీ కి వెళ్లే రోడ్డులొ సరియైన ర్యాంపు లేక ఎంతో మంది ప్రజలు ఎన్నో రోజుల నుంచి పడుతున్న ఇబ్బందని స్థానిక నాయకులు దొగిపర్తి బాలకృష్ణ, జాగబత్తుని పోతురాజు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వారి కుమారులు మద్దులూరి మహేంద్ర నాధ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వేటపాలెం మండలం ఎంపీడీవో రాజేష్ తో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపించమని చెప్పడం దీంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కు వారి కుమారునికి అభినందనలు తెలిపి ఇన్నాళ్లు సమస్య వినే నాయకుడిని చూశాం గానీ సమస్య వినిన వెంటనే పరిష్కరించే నాయకుడిని ఇప్పుడు చూస్తున్నామని స్థానిక ప్రజలు వారి ఆనందాన్ని వెళ్లబుచ్చారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Keeping Islands Quiet: Lakshadweep’s Noise Regulations
To preserve the serene and tranquil atmosphere that defines the Lakshadweep archipelago, the...
తాడేపల్లి లోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమం.
తాడేపల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి...
నిజామాబాద్: కోదండ అలయంలో సీతారాముల కళ్యాణోతవం
సారంగపూర్ లోని NCSF చకారాఫ్యాక్టరీ వాడగల శ్రీ కోదండ రామలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా...
The Guardian of Justice: A Profile of DGP Ajay Singhal
A Legacy of Integrity, Strategic Policing, and Unwavering Public Trust
JOURNEY:...
New rules of Ration card.
కొత్త రేషన్ కార్డ్ నిబంధనలు 2026 కొత్త నిబంధనలు - ముఖ్యాంశాలు
కేంద్ర ప్రభుత్వం ప్రధాన్...