ఆల్వాల్ సిఐ ప్రశాంత్ చేతుల మీదుగా చలివేంద్రాల ప్రారంభం.|

0
226

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సేవా పరమో ధర్మ ఫౌండేషన్ ఆదర్శప్రాయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా చల్లని తాగునీరు అందించే ఏర్పాట్లు చేసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్వాల్ సిఐ ప్రశాంత్ రిబ్బన్ కట్టింగ్ చేసి చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ తీవ్రతలో ప్రజలకు తాగునీరు అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సేవా పరమో ధర్మ ఫౌండేషన్ చేపట్టిన ఈ చలివేంద్రాల ఏర్పాటు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. వేసవి కాలంలో దాహార్తిని తీర్చే ఈ కార్యక్రమం స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Health & Fitness
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors Explain New Symptoms
COVID-19 Cases Rising in Asia: What’s Causing the Surge and What Should We Do? Doctors...
By BMA ADMIN 2025-05-21 09:57:11 0 2K
Telangana
కాంగ్రెస్ సోషల్ మీడియా నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది.
 కాంగ్రెస్ సోషల్ మీడియా తన పై తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నాయకుడు రాజీవ్ సాగర్.....
By Sidhu Maroju 2025-06-13 11:43:36 0 1K
Jammu & Kashmir
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood
TMC Bats for Restoration of Jammu and Kashmir’s Statehood The Trinamool Congress (TMC) has...
By BMA ADMIN 2025-05-23 11:05:54 0 2K
SURAKSHA
R. Sreelekha IPS: Kerala's Trailblazing Woman Police Leader
The Journey Begins "True leadership is measured not by authority, but by the courage to...
By Fathima Safa 2026-07-14 06:26:09 0 57
Andhra Pradesh
Nara Lokesh: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు...
By Pagadala Venkateswar 2026-01-18 10:36:58 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com