చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

0
428

చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మయ్య, సుబ్బయ్య, ఉదయం పొలానికి వెళ్లి తిరుగు వస్తుండగా వెనుకవైపుగా ఆటో ఢీకొట్టడంతో తలకు బలంగా గాయలై అక్కడికక్కడ మృతి చెందగా సమాచారం అందుకున్న పోలీసు వారు పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న చీరాల టిడిపి అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ వైద్యశాల వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, పోలీస్ వారిని వివరణ అడిగి తెలుసుకున్నారు.ఇంకెప్పుడు యాక్సిడెంట్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించి భార్గెడ్స్ పెట్టి డేంజర్ జోన్ గా బోర్డులు పెట్టాలని కోరారు. భారీ వాహనాలను దండుబాటు రహదారిగా పట్టణ వైపు మళ్ళించాలని పోలీసు వారికి సూచనలు చేశారు. పోలీసు వారు తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు నష్టం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చొల్లంగి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పోలీసుల దర్యాప్తు ప్రారంభం తాళ్లరేవు, తాళ్లరేవు మండలం చొల్లంగి రోడ్డుపక్కన బుధవారం రాత్రి...
By Ratna Sekhar 2026-02-19 18:42:45 0 103
Andhra Pradesh
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు
కర్నూలు : తెలుగుదేశం పార్టీలో లోక్ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను...
By Hari Krishna 2025-12-21 09:30:04 0 194
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు.
ప్రాంతాల వారీగా రోగులను గుర్తించి స్థానికంగా చికిత్స అందించడమే లక్ష్యం 2030 నాటికి క్యాన్సర్...
By Pagadala Venkateswar 2026-01-30 05:59:00 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com