మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.

0
113

మంగళవారం మదనపల్లెలో ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని సిటిఎం రోడ్డు దేవతా నగర్ కు చెందిన హేమంత్ (25), మహేష్ (32) ఆర్టీసి డిపోలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు వెళ్లేందుకు బైకులో ఆర్టీసి బస్టాండుకు వెళుతుండగా, మార్గమధ్యంలో సిటిస్టం రోడ్డు ఎస్టేటు వద్ద కుక్కలు అడ్డు రావడంతో బైకు అదుపుతప్పి పడిపోయింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని 
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని  తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున...
By Gadiyapudi Narendra 2025-12-26 14:58:42 0 498
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:41:01 0 135
Andhra Pradesh
నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పాలి : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ...
By Hari Krishna 2026-01-11 09:24:55 0 183
Andhra Pradesh
ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్నన్
*Davos day-4*   *For scrolls*   *దావోస్:*   *ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా...
By Rajini Kumari 2026-01-22 11:59:31 0 128
Andhra Pradesh
గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలో మంచినీరు సరఫరా
శ్రీ శ్రీ శ్రీ ధర్గమ్మ దేవర సందర్భంగా గ్రామంలో తీవ్ర మంచినీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్ర...
By Boya Dasthagiri 2026-04-07 05:02:29 0 175
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com