గోవులకు చిరు ధాన్యములు . అరటి పండ్లు ఆకు కూరలు తినిపించిన మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్

0
64

విశాఖ పట్నం సమీపం  శొంటి  యం దగ్గర ఉన్న గో హాస్టల్  లో ఈ రోజు సాయంకా లం 4 గంటలకు  వల్లభ ప్రాజెక్ట్  మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్ గారు  ఒంగోలు ఆవులకు  ఉడ గపెట్టిన చిరు ధాన్యములు. అరటి పండ్లు. ఆకు కూరలు తినిపించారు. మరియు  కార్మికుల నివాసాల  కడుతున్న కట్టడాలను ఆరా తీశారు.  ఆయా విభాగాల వారీగా  సైట్ సూపర్వైజర్ లను. సివిల్ ఇంజనీర్లను. ప్రకృతి వ్యవసాయ సూపర్ వైజర్ లను. పని వాళ్ళతో సమావేశమైనారు. వారి వారి పని తీరు బట్టి  వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య డు వెంకటరమణ. మేనేజర్ ఆనంద్ గారు . సత్య నారాయణ  తది తరులు పాల్గొ న్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు...*
*సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం - సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన...
By Chennaiah Kati 2026-02-07 05:58:38 0 152
Telangana
Sex Racket Busted in Banjara Hills |
Hyderabad: The Commissioner’s Task Force, West Zone, along with Banjara Hills Police,...
By Sidhu Maroju 2025-10-23 14:22:13 0 226
Tamilnadu
Hinduja Group Pledges ₹7,500 Cr for Tamil Nadu EV Ecosystem |
The Hinduja Group has committed ₹7,500 crore to develop Tamil Nadu’s electric vehicle...
By Pooja Patil 2025-09-16 10:19:24 0 539
Entertainment
అప్పుడు యావరేజ్ బ్యూటీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.! ట్రోల్ చేసినవారే ఫిదా అవుతున్నారు
హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ...
By SivaNagendra Annapareddy 2025-12-21 11:21:00 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com