టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు

0
166

టెర్రస్ గార్డెన్తో అధిక లాభాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి అన్నారు. బొబ్బిలి పట్టణంలోని వెలమవారివీధిలో ఎం.లక్ష్మి టెర్రస్ గార్డెన్తో కూరగాయలు,పువ్వులు మొక్కలు పెంచడాన్ని మంగళవారం పరిశీలించారు. ఇంటిలో కూరగాయల వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేసి టెర్రస్ గార్డెన్తో మొక్కలు పెంచాలని ప్రజలను కోరారు. ఇంటి అవసరాలకు కూరగాయలు పండించుకోవచ్చునన్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ.
ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం 'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో...
By Pagadala Venkateswar 2026-04-28 05:04:33 0 70
Andhra Pradesh
Inauguration of Google data centre
నాడు 1999లో ఏపీలో ఎయిర్‌టెల్‌ను ప్రారంభించిన చంద్రబాబు గారు. ఈ రోజు గూగుల్ డేటా...
By G k Nookala 2026-04-28 08:45:54 0 124
Telangana
లక్ష్మి ఎన్ క్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.|
మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్ డివిజన్ 133 డివిజన్ కార్పొరేటర్ తో కలసి లక్మి ఎన్ క్లేవ్...
By Sidhu Maroju 2025-12-01 12:11:31 0 175
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
By Benguluri Madhubabu 2026-01-23 13:17:37 0 237
Andhra Pradesh
సీఎం పర్యటనలో అలసత్వం వద్దు: హోంమంత్రి అనిత
పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి CM చంద్రబాబు ఈనెల 28న రావివలస రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు...
By Boiena Rajesh 2026-02-25 14:30:25 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com