మదనపల్లిలో భూమి కబ్జా నుంచి రక్షణ కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు.

0
150

అన్నమయ్య జిల్లాలో భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఎస్పీ ధీరజ్ కు ఫిర్యాదు చేశారు. మదనపల్లెకు చెందిన మల్లికార్జున, 2004లో కురబలకోట మండలం అంగళ్లు సర్వే నంబర్ 85లో 2.16 సెంట్ల భూమిని కొనుగోలు చేశానని, అయితే అదే ప్రాంతానికి చెందిన వెంకటరమణ తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ సమస్యపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు ఎస్పీని కోరారు.

Search
Categories
Read More
Puducherry
Puducherry Promotes Clean Energy and Electric Mobility
Puducherry is accelerating its transition toward clean energy and sustainable transportation by...
By Fathima Safa 2026-06-29 08:38:39 0 73
Business & Finance
CMA Report: Strengthen Your Business Loan Approval
A CMA (Credit Monitoring Arrangement) Report is a crucial financial document that helps banks and...
By Navya Sree 2026-07-20 06:09:52 0 27
Andhra Pradesh
రెండు గంజాయి కేసుల్లో 11 మంది నిందితుల అరెస్ట్, 4.4 కేజీల గంజాయి స్వాధీనం.
మీడియా సమావేశంలో గంజాయి కేసులు మరియు అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ...
By John Baji 2026-01-11 06:16:51 0 194
Andhra Pradesh
నియోజక వర్గంగా మధుర వాడ?
రాబోయే నియోజక వర్గాల పునర్విభజన  భాగంగా విశాఖ జిల్లాలో  మరో రెండు నియోజక వర్గాలకు...
By Mobbu Venkatramana 2026-03-28 17:23:50 0 359
Telangana
మున్సిపాలిటీలు సమగ్రామాభివృద్దే ద్యేయం: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
     మెదక్ జిల్లా: మెదక్.  అన్ని వార్డులలో పౌర సౌకర్యాలు పెంపొందించి మోడల్...
By Sidhu Maroju 2025-08-22 17:22:06 0 597
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com