సాకారమైన సొంతింటి కల – మదనపల్లిలో ఘనంగా గృహప్రవేశాలు.

0
117

మదనపల్లి మండలం కోళ్ల బైలు పంచాయతీ హౌసింగ్ లేఅవుట్‌లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష లబ్ధిదారులకు ఇళ్లలో ప్రవేశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించగా, పేదల సొంతింటి కల నెరవేరిందని కలెక్టర్ తెలిపారు. పూర్తికాని ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం అందించి పనులు పూర్తి చేయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమై సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేస్తున్నామని, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు,...
By Kothuru Murali 2026-05-19 15:17:03 0 31
Andhra Pradesh
పుంగనూరు: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో సోమవారం కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-02-02 13:45:59 0 208
Andhra Pradesh
రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*ఫర్ స్క్రోలింగ్**   *శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**   • చెన్నుపాటి...
By Rajini Kumari 2025-12-16 09:34:03 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com