పుంగనూరు: ఆలయంలో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు దొరకాడు
Posted 2026-03-30 11:54:54
0
109
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎల్ఈడి బల్బులను దొంగిలించిన దృశ్యాలు ఆదివారం సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆలయంలో ఎల్ఈడి బల్బులు, పూజ సామాగ్రి చోరీకి గురవుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సీసీ కెమెరాల పరిశీలనలో దొంగతనం చేసిన వ్యక్తి దృశ్యాలు రికార్డు అయ్యాయి# కొత్తూరు మురళి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.
* ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...
"మున్సిపల్ కార్యాలయాల్లో విజిలెన్స్ షాక్… సడన్ సోదాలతో కలకలం”|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి...
SDG లక్ష్యాలు 100% దాటాలి
గుంటూరు ఫిబ్రవరి 04: జిల్లాలో స్వర్ణాంధ్ర సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) సూచికలు నూరుశాతం...
పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర...