పుంగనూరు: ఆలయంలో చోరీ చేస్తూ సీసీ కెమెరాకు దొరకాడు

0
110

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తి ఎల్ఈడి బల్బులను దొంగిలించిన దృశ్యాలు ఆదివారం సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆలయంలో ఎల్ఈడి బల్బులు, పూజ సామాగ్రి చోరీకి గురవుతున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సీసీ కెమెరాల పరిశీలనలో దొంగతనం చేసిన వ్యక్తి దృశ్యాలు రికార్డు అయ్యాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
  సూర్యమోహన్మ మాద్దూర్ మండలం రిపోర్టర్    ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి...
By Vanmoj Suryamohan 2026-05-09 07:59:06 0 78
Andhra Pradesh
పుంగనూరు: జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగించారు.
పుంగనూరు బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై...
By Kothuru Murali 2026-01-20 13:49:52 0 138
Andhra Pradesh
గిఫ్ట్ ల పేరుతో మోసం !! ప్రజలు జాగ్రత్త !!
కర్నూలు : త్వరలో రాబోతున్నటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా సైబర్ నేరగాళ్లు క్రిస్మస్...
By Hari Krishna 2025-12-21 09:47:03 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com