మాచాని సోమప్ప వర్ధంతి సందర్భంగా బివి జగనేశ్వర్ రెడ్డి గారు నివాళులర్పించారు.
Posted 2026-03-30 08:08:13
0
203
-*దివంగత మాచాని సోమప్ప గారి 48వ వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప సర్కిల్ వద్ద ఉన్న వారి విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేనేతల కోసం సోమప్ప గారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మిగనూరు సమగ్రాభివృద్ధి కోసం వారు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సోమప్ప గారి స్ఫూర్తితో ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీల నాయకులు, నేతన్నలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
_*నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు...
టిడిపి జెండా ఆవిష్కరణ
చీరాల మండలం గవిని వారి పాలెం లో 44 వసంతాల పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవం...
Kashmir Academic Shift: Tech Workshops and Economic Models
Higher education in Jammu and Kashmir is undergoing a major transformation with a strong focus on...
గుంటూరు జిల్లాSP శ్రవణ్ కుమార్ జిందల్IPS గారు అవగాహన కార్యక్రమం
*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్...*
*తేది: 23.12.2025*
_*//రోడ్డు ప్రమాదాలు మరియు...
"డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు...