గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటం

0
158

బొబ్బిలి గ్యాస్ ఆఫీసు వద్ద జేబు దొంగల చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ హోమ్ డెలివరీ సక్రమంగా చేయకపోవడంతో ఏజెన్సీకి వస్తున్నారు. గ్యాస్ కోసం శనివారం క్యూ కట్టడంతో జన సందోహంలో జేబు దొంగలు కలిసిపోయి చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బొబ్బిలి మండలం పెంటకు చెందిన పి.కృష్ణ జేబులో రూ.8,200 కాజేశారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో బాధితుడు నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
పోగొట్టుకున్న లక్ష రూపాయలు సొమ్ము తిరిగి ఇచ్చిన అర్చకులు సాయిరాం
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా  డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం...
By Patan Khuddus 2026-04-17 05:39:43 0 184
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: గజ వాహనంపై దర్శనం ఇచ్చిన మృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
By Kothuru Murali 2026-04-28 06:35:00 0 73
Andhra Pradesh
మదనపల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ.
మదనపల్లె పట్టణంలోని చంద్రా కాలనీలో మంగళవారం సాయంత్రం తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి భారీగా నగదు,...
By Pagadala Venkateswar 2026-04-08 05:45:35 0 101
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో 156 మందికి ఉచిత సీట్లు జాబితా విడుదల.
2026-27 విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాల కోసం రెండో విడత లాటరీ జాబితాను...
By Pagadala Venkateswar 2026-05-07 06:04:00 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com