డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు – కలెక్టర్ ఆదేశాలు.

0
78

అన్నమయ్య జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను శనివారం ఆదేశించారు. మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా ఎస్పీ ధీరజ్ తో కలిసి నిర్వహించిన సమావేశంలో, పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై కఠిన నిఘా పెట్టాలని, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ, “ఆపరేషన్ వజ్ర ప్రహార్” ద్వారా డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై ప్రత్యేక దాడులు కొనసాగుతున్నాయని, డ్రోన్ల సహాయంతో గంజాయి సాగు, అక్రమ కార్యకలాపాలను గుర్తించి అరికడుతున్నామని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 23.12.2025*   _*//రోడ్డు ప్రమాదాలు మరియు...
By Rajini Kumari 2025-12-24 08:26:45 0 136
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: అడవికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
సోమల మండలం, అడుసుపల్లి గ్రామ సమీపంలోని అడవికి మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు...
By Kothuru Murali 2026-03-04 06:53:12 0 87
Andhra Pradesh
వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-12 04:49:19 0 78
Telangana
టీఎస్ ఈఏపీసెట్ 2025: ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
ముగిసిన ప్రక్రియ: తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈఏపీసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఫైనల్ ఫేజ్ సీట్ల...
By Triveni Yarragadda 2025-08-11 14:23:18 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com